పురందరే గారి వారసులు ప్రస్తుతం ముంబై నగరంలో ని భాంధ్ర లొ నివసిస్తున్నారు
ఓం శ్రీ సాయి రామ్
బాబా గారి పరమ భక్తుడు అయిన పురందరే గారి వారసులు ప్రస్తుతం ముంబై నగరంలో ని భాంధ్ర లొ నివసిస్తున్నారు.(నరేంద్ర, షుభాంగి మరియు వారి కుమారుడు మంధర్ గారు) వారు ఎంతో సుఖవంతమైన జీవితం గడుపుతున్నారు.
పురందరే గారి కుటుంబం పై బాబా గారి ఆశీర్వాదం సదా ఉండాలి అని కోరుకుందాం.
No comments:
Post a Comment