Sunday, June 7, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 46వ అద్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు.


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
46వ అద్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు.
ఓంశ్రీసాయిరామ్

1.  శ్యామా కు కాశీ లో ఏమి జరిగెను ?
జవాబు) లక్ష్మీ నారాయణ మందిరంలో సత్కారం.

2.  బద్ధ శత్రువులు ఎవరు ?
జవాబు) అన్నదమ్ములు.

3. రెండు మేకల కథలో బాబా మేకలతో ఏమి చేసెను ?
జవాబు) 4శేర్ల శనగపప్పు కొనిపెటట్టెను.

4. శ్రీ సాయి రెండు మేకల కొనుగోలు ఎంత సొమ్ము మోసపోయినని భక్తుల భావన ?
జవాబు)  32-8= 24 

5. పండా కు తన మనుషులు ఎచ్చట కలరు ?
జవాబు) మన్మాడ్ , పుణతాంబే లో.

6. 46వ అద్యాయం లో శ్రీ సాయి భక్తులు తప్పక గ్రహించవలసిన విషయాలు ?
జవాబు) బాబా భక్తుడికి ( బాబా ప్రతినిధిగా) శ్యామా కు పల్లకిలో ఏనుగు మీద ఊరేగింపు.

7. శ్యామా గయలో ఎక్కడ బస చేసెను ?
జవాబు) ధర్మశాల.

8. దీక్షిత్ వాడ నర్మించిన వాని మొదటి సంతానం నామధేయం ?
జవాబు)  బాబు.

9. మాధవరావు దేశ్ పాండే కు గయ యాత్ర లో ఎంత కానుకల రూపం లో వచ్చెను ?
జవాబు) 200 +100+100=400.

10. శ్రీ సాయి భక్తులు ఒక చోటికి వెళ్ళిన చో బాబా ఏ రూపమున కనిపించును ? 
జవాబు) ఊహించని రూపంలో.

11. కోరికలు లేని వారికి శ్రీ సాయి ఏమి యివ్వగలరు ?
జవాబు) బ్రహ్మనందము.
46వ అధ్యాయము

1. శ్యామా ఎన్ని పట్టణాలకు వెళ్ళెను?
జవాబు) ఆరు.

2. బాబా భక్తులకు ఎలా తోడ్పడును?
జవాబు) భక్తుల వెనుక నిలబడి.

3. ఎటువంటి వారిని బాబా రక్షించును?

జవాబు) నిరాడంబర భక్తులను.

No comments:

Post a Comment