Monday, August 10, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 13,14,15 వ అధ్యాయము


శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి

13,14,15 వ అధ్యాయము



(13వ అద్యాయము)


1. శ్యామ కు ఏ వ్యాధి కి ఏ మందు ఇచ్చేను?

జవాబు) మూల శంఖ వ్యాధి, సోనముఖి ఔషథం.


2. దత్ పంత్ ఎక్కడి వారు?

జవాబు)  హార్ద నివాసి.


3.  చందోర్కర్ కడుపు నొప్పి జబ్బు ఏ మందు తో తగ్గెను?

జవాబు) బాబా ఆశీర్వాదములతో.


4 . 14 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న వారు ఎవరు?

జవాబు) దత్తోపంతు.


5 . 13వ అధ్యాయం లో మొత్తం ఎన్ని వ్యాధులు వచ్చినవి?

జవాబు) 9 వ్యాధులు.


14వ అధ్యాయం


6. సాఠే సంతానం ఎంత మంది?

జవాబు) ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.


7. ఉద్యోగవిరమణ చేసిన మామలతాదారు ఎవరు?

జవాబు) బి. వి.దేవు , ఠాణ నివాసి.


8. లోపల సంతోషమగా లేనివారు ఎవరు?

జవాబు) రతన్ జీ.


9. రతన్ జీ పూలమాల ఎలా తీసుకుని వచ్చెను?

జవాబు) ఒక బుట్టలో.


10. దక్షిణ గురించి వ్రాసినది ఎవరు?

జవాబు) బి.వి.దేవు.

 




(15వ అద్యాయము)


11 . సంచీని దేని కోసం విదిలించెను? ఏమి తీసుకొని రావటానికి?

జవాబు) దుమ్ము, ధూళి. ఉలవలు.


12  .  చోల్కర్ ఏ ఉద్యోగం చేసేవారు?

జవాబు) ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తా.


13. బాబా నివాస స్ధలము ఎక్కడ ? 

జవాబు) మీ హృదయమన.


14. చోల్కర్ ఎవరి గృహము నందు బస చేసెను?

జవాబు) జోగ్


15. రెండు బల్లుల కధ లో బాబా ముందున్నవారు ఎవరు?

జవాబు) ఒక భక్తుడు.

No comments:

Post a Comment