శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
46,47,48వ అద్యాయములు
46వ అద్యాయము
1 . బద్ధ శత్రువులు ఎవరు ?
జవాబు) అన్నదమ్ములు.
2 . శ్రీ సాయి రెండు మేకల కొనుగోలు ఎంత సొమ్ము మోసపోయినని భక్తుల భావన ?
జవాబు) 32-8= 24
3 . 46వ అద్యాయం లో శ్రీ సాయి భక్తులు తప్పక గ్రహించవలసిన విషయాలు ?
జవాబు) బాబా భక్తుడికి ( బాబా ప్రతినిధిగా) శ్యామా కు పల్లకిలో ఏనుగు మీద ఊరేగింపు.
4 . మాధవరావు దేశ్ పాండే కు గయ యాత్ర లో ఎంత కానుకల రూపం లో వచ్చెను ?
జవాబు) 200 +100+100=400.
5 . శ్రీ సాయి భక్తులు ఒక చోటికి వెళ్ళిన చో బాబా ఏ రూపమున కనిపించును ?
జవాబు) ఊహించని రూపంలో.
47వ అద్యాయము
6 . పాము కప్ప కధలో దేని కొరకు అందరు కృషి చేశారు ?
జవాబు) మహాదేవుని ఆలయ అభివృద్ది ( శివాలయమ).
7 . బీద బ్రాహ్మణుడు ఎవరు ?
జవాబు) వీరభద్రప్ప.
8 . పామ కప్ప కధలో బాబా ఏమని అభయము యిచ్చినారు ?
జవాబు) నేను దాని తండ్రిని (రక్షకుడను)
9 . బాబాకు ప్రయాణికులు ఏమి యిచ్చెను ?
జవాబు) చిలుము వెలిగించి యిచ్చెను.
10 . 47 అద్యాయంలో బాబా మనకు ఎట్టి కధలను చెప్పెను?
జవాబు) పాము కప్ప పూర్వజన్మ వృత్తాంతము.
48వ అద్యాయము
11 . బాబా నడుము ఎవరు పట్టుచున్నా రు?
జవాబు) గొల్ల స్త్రీ.
12 . బాబా సపత్నేక భార్యకు ఏమి యిచ్చెను ?
జవాబు) టెంకాయ
13 . న్యాయవాది ఏన్ని చోట్లకు ఏయే చోట్లకు వెళ్ళను?
జవాబు) గాణుగాపురం, పండరీపురం , మాడేగావ్.
14 . దేని వలన శేవడే కు ఏమి రానట్లుగా తలచెను ?
జవాబు) స్నేహితుల ప్రశ్నోత్తరముల వలన.
15 . హృదయ దీపమును దేని తో సరిచేయవలెను ?
జవాబు) భక్తి విశ్వాసములతో.
16. పండా బాబా దర్శనము ఎప్పుడు చేసుకొనెను?
జవాబు) 12 ఏండ్ల క్రితం.

No comments:
Post a Comment