శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
4,5,6 అధ్యాయములు
1. సాయి బాబా షిరిడి ఎప్పుడు వచ్చారు?
జ) స కాలము నందు.
2 . చావడిలో రాత్రి హారతి ఎప్పుడు ప్రారంభించారు?
జ) 10-12-1910.
3 . షిర్డీ లో మొదటి వాడ ఏది? ఎవరు కట్టిం చారు?
జ) సాఠేవాడ, హరి వినాయక సాఠే.
4 . దాద సాహేబ్ ఖపధే కు ఇంటికి పోవుటకు అనుమతి ఎప్పుడు లభించింది?
జ) 10 - 12-1910.
5వ అధ్యాయము
5 . చాంద్ పాటిల్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాడు?
జ) ఔరంగాబాద్ నుండి థూప్ గ్రామానికి.
6 . గురు స్థానం భాద్యత ఎవరికి అప్పగించారు?
జ) సగుణ మేరు నాయక్.
6వ అధ్యాయము
7 . జెండాలను ఎన్ని మూలల నిలబెట్టి నారు?
జ) రెండు మూలల నందు.
8 . కాకా మహజని దేనిని సంకీర్తన చేయుటకు నిశ్చయించు కొనెను?
జ) రామ ఖ్యానము.
9 . ఏది అయినా పని ప్రారంభించ గానే బాబా గారికి ఒక అలవాటు, ఏమిటది?
జ) బాబా కోపించుట.
10 . బాబా గారు మొదటి తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోసిన స్థలము?
జ) బూటీవాడ.
11 . చావడిలో రాత్రి హారతి ఎప్పుడు ప్రారంభించారు?
జ) 10-12-1910.
12 . వేప చెట్టును ఏ వృక్షముల వలే పవిత్రము గా చూడవలెను?
జ) అశ్వద్దా, ఔదంబర వృక్షముల
13 . బాబా కు ఏ పూజ ప్రీతికరం? ఏ కధ లో వున్న ది?
జ) విఠలుని పూజ, భగవంతరావు క్షీరసాగరుని కధ.
14 . దాద సాహేబ్ ఖపధే కు ఇంటికి పోవుటకు అనుమతి ఎప్పుడు లభించింది?
జ) 10 - 12-1910.

No comments:
Post a Comment