శ్రీ సాయి సచ్ఛరిత్ర ప్రశ్నావళి
49,50,51వ అద్యాయములు
ఓంశ్రీసాయిరామ్
49వ అద్యాయము
1. మహమ్మదీయ స్త్రీలు ఎచ్చటి నుండి వచ్చిరి?
జవాబు) బీజాపూర్ నుండి.
2. మనస్సు ఎటువంటిది ?
జవాబు) చంచలమైనది.
3. కానోబాకు కుర్రవాడు ఎప్పుడు కనిపించెను?
జవాబు) భోజనానంతరము చేతులు కడుగు కొనుటకు బయటకు వచ్చినపుడు.
4 . 49వ అద్యాయము లో మొదటి కధలో బాబాని ఏవిధంగా చూడాలి ?
జవాబు) సత్పురుషుడిగా.
5 . సచ్చరిత్ర లో కధలను ఎవరు వ్రాయించిరి?
జవాబు) సాయిబాబా ప్రేరేపించి వారి యిష్టానుసారముగా వ్రాయించినారు.
50వ అద్యాయము
6 . న్యాయవాది ఏ గ్రంధమును రచించెను?
జవాబు) తుకారామ్ జీవితము.
7 . 48వ అద్యాయము లో కలిగిన అనుభూతి యిక్కడ ఎవరికి కలిగెను ?
జవాబు) బాలాధురంధర్ కు ,పాండురంగని వలే.
8 . బొంబాయి నివాసి ఎన్ని సంవత్సరముల తర్వాత మళ్ళీ వ్యాధి కనిపించేను ?
జవాబు) 6 సంవత్సరాల తర్వాత.
9 . దత్తాత్రేయుని భక్తుడు ఇచ్చినది ఎన్ని రెట్లు విలువైనది ?
జవాబు) ఎన్నోరెట్లు దానికి సరిపోవునది లేదు.
10 . దీక్షిత్ తన స్నేహితుడను ఎచ్చట కలిసెను ?
జవాబు) లోనావాలో.
11 . కోపర్ గావ్ మామలతాదారు ఎవరు ? వివరములు ?
జవాబు) బాలాసాహేబ్ మిరికర్ , తండ్రి కాకా సాహేబ్ మిరికర్.
12 . దీక్షిత్ వాడ నిర్మాత బాబా సన్నిధిలో ఏరోజు అమరుడయ్యెను ?
జవాబు) 1926 జులై 5వ తేది.
13 . 46వ అద్యాయములో బాబా దర్శనము యిచ్చట ఎవరికి జరిగెను ?
జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్ పటము రూపమున.
51వ అద్యాయము
14 . ఎన్ని అవస్ధలలో లీనమైనచో సంసార బంధమును నుండి తప్పు కొనగలరు?
జవాబు) జాగృత , స్వప్న ,సుషుప్తవ్యస్తలు.
15 . 51వ అద్యాయము ను దేనితో ముగించారు?
జవాబు) భగవంతుని ప్రార్ధనతో.
16 . నిత్య పారాయణము చేసే వారికి ఏమి తొలగి పోవును?
జవాబు) ఆపదలు.
17. దేనిని దాటుట బహుకష్ట తరము ?
జవాబు) సంసారమనే మహాసముద్రమును.
19 . 51వ అద్యాయములో ఎన్ని అద్యాయములు కలవు?
జవాబు) 52, 53 అద్యాయములు.

No comments:
Post a Comment