Sunday, December 6, 2020

సాయిబాబా సీమోల్లంఘనం మిషతో భవసాగర సీమోల్లంఘననానికి దసరా యే మంచి ముహూర్తమని సూచించారు

 సాయిబాబా సీమోల్లంఘనం మిషతో భవసాగర సీమోల్లంఘననానికి దసరా యే మంచి ముహూర్తమని సూచించారు " అని రాసారు హేమాడ్ పంత్ సాయిబాబా మహా సమాధి దినాన్ని  గూర్చి .ముఖ్యంగా మూడుకారణాలు 


ఆ రోజును ఆయన ఎంపిక చేసుకోవడానికి కనిపిస్తాయి .

1 అది దుర్గాపూజ పరిసమాప్తి రోజు .

2 ముసల్మానుల మొహరం నెలలోని 

9 వ రోజైన కత్తా ల రాత్రి రోజు .

3  బుద్ధుని బుద్ధ జయంతి .

ఈ మూడు దినాలు 1918 అక్టోబర్ నెల 15 వ తారీఖున కలసి వచ్చాయి .

ఆషూరా అంటే ముస్లిం నెల మొహరం నెలలో 

పదివ  రోజు .భూమి మీద అల్లా మొదటిసారిగా 

వర్షాన్ని  కురిపించిన రోజు .తప్పు చేసిన ఆదాము 

అల్లాను ప్రార్ధించిన  దినము ఈరోజే .

మహమ్మద్ ప్రవక్త అనంతరం ప్రజలు ప్రజాస్వామ్య  

రీతిలో ప్రతినిధులను   ఎన్నుకోవాలనే ఆకాంక్షతో 

మహమ్మద్  మనుమడైన  హుస్సేన్ ప్రార్ధనలో  

నిమగ్నమై  ఉండగా శత్రువులు భీరువులై 

వెన్నుపోటు పొడిచి సంహరించారు  .దీనినే 

పీర్ల పండుగగా విషాదంగా జరుపుతారు .


No comments:

Post a Comment