ఓం శ్రీ సాయిరాం 🙏🙏
సాయి భక్తుడు దేవ్ బాబా (హేమాడ్ పంత్ మనవడు..అనంతప్రభు వాల్వాల్కర్..) సమాధి చెందిన రోజు..
దేవ్ బాబా 1994, మే 25, గురువారం, వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సమాధి చెందాడు.
దేవ్ బాబా తండ్రి రాజారాం కాకా సింధుదుర్గా జిల్లాలోని వళవల్కు చెందినవారు. అందుకే వారిని "వాల్ వల్కర్లు" అని పిలిచేవారు...
ఓం శ్రీ సాయిరాం 🙏 🙏 🌹

No comments:
Post a Comment