ఓం శ్రీ సాయిరాం 🙏 🙏
స్వాతంత్ర సమరయోధులు లోకమాన్య బాలగంగాధర తిలక్ బాబాని దర్శించిన రోజు..
దాదాసాహెబ్ ఖపర్థేతో కలసి లోకమాన్య బాలగంగాధర తిలక్.. మే 19, 1917లో మొదటిసారిగా షిరిడి వచ్చి బాబాని దర్శించుకున్నారు..
బాలగంగాధర తిలక్ స్వాతంత్ర సమరయోధులు.. వారికి "లోకమాన్య" బిరుదు కలదు... అంతేకాదు జాతిపిత మహాత్మా గాంధీ తిలక్ గారిని.."The Maker of Modern India" అని పిలిచేవారు..
తిలక్ బాబా కోసం తెల్లటి వస్త్రాన్ని కానుకగా తెచ్చి.. బాబాకి సమర్పించారు.. ఆ వస్త్రాన్ని బాబా శ్యామాకు బహుమతిగా ఇచ్చారు..
ప్రస్తుతం ఆ వస్త్రం శ్యామా వారసుల వద్ద ఇప్పటికీ ఉంది..
(ఖపర్థే డైరీ ఆధారంగా..)
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹
.jpg)
No comments:
Post a Comment