Thursday, May 16, 2024

శ్రీ సాయిబాబా భక్తులచే పారాయణ చేయించిన అధ్యాత్మిక గ్రంథాలు.*

 *శ్రీ సాయిబాబా భక్తులచే పారాయణ చేయించిన అధ్యాత్మిక గ్రంథాలు.*


*1 భగవద్గీత -నానాసాబ్ చందోర్కర్.*


*2 గీతా రహస్యం - బాపూసాబ్ జోగ్.*


*3 జ్ఞానేశ్వరి - బి .వి దేవ్, డాక్టరు ముల్కి.*


*4 భావార్ధ రామాయణం - కాకాసాబ్ దీక్షిత్.*

*5 అధ్యాత్మ రామాయణం - బి.వి .దేవ్*

 

*6 యోగవాసిష్ఠం - జి .జి .నార్కే.*


*7 ఏకనాధ భాగవతము - హేమాడ్ పంత్, కాకా మహాజని, కాకాసాబ్ దీక్షిత్.*


*8  గురుచరిత్ర - కుశాభావ ,సాఠే ( వ్యాపారి ) హేమాడ్ పంత్.*


*9 దాసబోధ - కుశాభావ్*


*10 రామవిజయం -వఝే.*


*11  నారాయణ ఉపనిషత్ - ములేశాస్త్రి.*


*12 పరమామృతం - కపర్డే, ఉపాసనీ మహరాజ్.*


*13 విష్ణు సహస్రనామ గ్రంథం - రామదాసి ,శ్యామా* 


*14 .భాగవతము - విజయానందుడు అనే సన్యాసి, నానాసాబ్ నిమోన్కర్.*


*( సాయిదర్శన్ పాత పత్రిక నుండి సేకరణ )*

No comments:

Post a Comment